తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం(ఏప్రిల్ 13) రాత్రి 8గంటల నుంచి బుధవారం(ఏప్రిల్ 14) రాత్రి 8గంటల మధ్య 3307 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. మరో 3715కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (ఏప్రిల్ 15) హెల్త్ బులెటిన్ విడుదల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3abGCLr
కరోనా అప్డేట్ : తెలంగాణలో 3307 కరోనా కేసులు.. మరో 8 మంది మృతి
Related Posts:
తప్పుగా మాట్లాడాను... క్షమించండి.. సుప్రీంకోర్టుకు సారీ చెప్పిన రాహుల్ గాంధీ..!ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌకీదార్ చోర్ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఎట్టకేలకూ మెట్టు దిగొచ్చారు. రాఫెల్ కేసు విషయంలో సర… Read More
48 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్.. 46 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ అయ్యేనా..!హైదరాబాద్ : మండుతున్న ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గుక్క తిప్పుకోనివ్వకుండా చెమటలు కక్కిస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిప… Read More
వైకల్యాన్ని ఓడించాడు.. 3 సబ్జెక్టుల్లో 100 మార్కులు తెచ్చుకున్నాడు.. కానీనోయిడా : అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. కండరాల వ్యాధి కబలిస్తున్నా మనోధైర్యంతో ముందుకు కదిలాడు. చదువులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అ… Read More
అదుపు తప్పి..రన్వేను దాటుకుని! విమానాశ్రయంలో ప్రమాదంముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్క్ర… Read More
మిగిలింది రెండు విడతలే: ప్రచారంలో వేగం పెంచిన ప్రధాని... 10 రోజుల్లో 31 ర్యాలీల్లో మోడీఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యింది. ఇక మిగిలిన రెండు దశలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో నేతల ప్రచార జోరులో వేడి కనిపిస్తోంది.… Read More
0 comments:
Post a Comment