తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం(ఏప్రిల్ 13) రాత్రి 8గంటల నుంచి బుధవారం(ఏప్రిల్ 14) రాత్రి 8గంటల మధ్య 3307 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. మరో 3715కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (ఏప్రిల్ 15) హెల్త్ బులెటిన్ విడుదల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3abGCLr
కరోనా అప్డేట్ : తెలంగాణలో 3307 కరోనా కేసులు.. మరో 8 మంది మృతి
Related Posts:
లక్ష మంది నగ్న చిత్రాలు.. ఆన్లైన్లో మహిళలపై కొత్త రకం దాడి.. ఆ టూల్తో డీప్ ఫేక్ న్యూడ్స్మహిళలపై ఆన్లైన్లో మరో కొత్త రకం దాడి మొదలైంది. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ను ఉపయోగించి మహిళల సాధారణ ఫోటోలను ఒరిజినల్లా కనిపించే(డీప్ ఫేక్) నకిలీ నగ్న… Read More
చైనీస్ నూడుల్స్ తిని 9 మంది మృతి - ఆ ఫుడ్ను చెత్తబుట్టలో పారేయండి - ఆరోగ్య శాఖ ఆదేశంప్రపంచం నలుమూలలకు విస్తరించిన చైనీస్ వంటకం నూడుల్స్ కు సంబంధించి మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు నూడుల్స్… Read More
జూనియన్ లైన్ ఉద్యోగాల పేరుతో మోసం, తన పేరుతో చీట్..? డీజీపీకి అజేయ కల్లాం ఫిర్యాదుఐఏఎస్, ఐపీఎస్ పేర్లతో మోసాలు చేయడం చూశాం. తర్వాత కేటుగాళ్లు కూడా పట్టుబడ్డారు. అయితే సీఎం ముఖ్య సలహాదారు పేరుతో మోసాలు మాత్రం ఇప్పుడే వెలుగుచూశాయి. దీ… Read More
వరద బాధితులను కన్నెత్తయినా చూడలేదు.. మరి దుబ్బాకలో ప్రచారానికి వెళ్తారా.. కేసీఆర్ మదిలో ఏముంది..సవాలక్ష ప్రశ్నలకు ఒకే ఒక్క గెలుపుతో సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. కరోనా కాలంలో కనిపించకుండా పోయారన్న విమర్శలు,ఎల్ఆర్ఎ… Read More
ఏపీలో కరోనా: జగన్ సర్కారు సక్సెస్ - పెరిగిన రికవరీలు - కొత్తగా 3,746 కేసులు -10 రోజుల స్పెషల్ డ్రైవ్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను, మరణాలను తగ్గించటంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఇప… Read More
0 comments:
Post a Comment