వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న రోజా... ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QrvVxD
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్... ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు...
Related Posts:
ఆర్టీసీ సమ్మెపై బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత పొన్నం..బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలా?ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బిజెపి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ సమ్మె… Read More
హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు: బెజవాడ దుర్గమ్మకు 101 కొబ్బరికాయలుహైదరాబాద్/విజయవాడ: తెలంగాణలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలి… Read More
సీఎం వ్యాఖ్యలతో అట్టుడుకుతున్న తెలంగాణ..! కేసీఆర్ పై మండిపడ్డ ప్రతిపక్ష నేతలు..!!హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసి ఉద్యోగుల గురించి, సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల గురించి మాట్లాడిన తీరును ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పు… Read More
ఏపీలో మద్యం కొరత .. వారం రోజులకే ఉన్న స్టాక్ .. అసలు కథ ఇదే !!ఏపీలో మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏపీలో ఇక మద్యం వారం తర్వాత లభించదేమో అన్న పరిస్థితి తాజాగా నెలకొంది. ఏపీ సర్కార్ ఇప్పటికే మద్యపాన నిషేధం … Read More
హర్యానా క్యాబినెట్లో గోపాల్ కందాకు నో ప్లేస్..? గత చరిత్ర నేపథ్యంలో...హర్యానా రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీ రోల్ పోషిస్తున్నారు. జేజేపీ నేత దుష్యంత్ చక్రం తిప్ప… Read More
0 comments:
Post a Comment