వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న రోజా... ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QrvVxD
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్... ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు...
Related Posts:
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు: మాటలే లేవు..సహకరిస్తారా..!కడప జిల్లాలో పోటీ చేసే అభ్యర్దుల పై టిడిపి అధినేత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కొంత కాలంగా తెగని పంచాయితీగా ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్… Read More
లగడపాటి సంచలన నిర్ణయం : ఆక్టోపస్ పై తెలంగాణ ఎఫెక్ట్..!ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పై తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ పడింది. తెలంగాణ ఎన్నికల సమయంలో పో లింగ్ కు ముందే ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ … Read More
అడవులను రక్షించేందుకు 'చెట్లు లేకుంటే, నీళ్లు లేవు' నినాదంతో కార్యక్రమంబెంగళూరు: కర్ణాటకలోని ఎన్విరాన్మెంటల్ గ్రూప్ రాష్ట్రంలోని చెట్లను కాపాడేందుకు కృషి చేస్తోంది. భావితరాలకు నీరు లేకుండా చేయవద్దని అందరినీ జాగృతం చేసే ప… Read More
సమన్లు అందుకున్న సీపీకి అండగా మమత ధర్నా, తమను పోలీసులు అరెస్ట్ చేయడంపై సుప్రీంకు సీబీఐకోల్కతా: పశ్చిమ బెంగాల్ పోలీసులు.. ఏకంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. సదరు సీబీఐ జాయింట్ డైరెక్టర్ తనకు ప్రాణభయం ఉందని చెబుత… Read More
కాంగ్రెస్ కు కిశోర్ చంద్రదేవ్ గుడ్ బై : టిడిపి లోకి ఎంట్రీ..! వైసిపికి నష్టమా....!కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కిషోర్ చంద్రదేవ్ తన రాజీనామా నిర… Read More
0 comments:
Post a Comment