అమరావతి: సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుపై కొనసాగుతోన్న విచారణ ముగిసింది. ఆయన స్టేట్మెంట్ను విచారణ కమిషన్ రికార్డ్ చేసింది. రాతపూరకంగా అందజేసిన 12 పేజీల స్టేట్మెంట్ను కమిషన్ నమోదు చేసింది. ఆయన అభిప్రాయాలను తీసుకుంది. ఇక ఈ కమిషన్ తన నివేదికను దేశ అత్యున్నత న్యాయస్థానానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fICnuu
వైఎస్ వివేకా హత్యోదంతంతో లింక్: ఏబీ వెంకటేశ్వర రావుపై ముగిసిన విచారణ: 12 పేజీల స్టేట్మెంట్
Related Posts:
ఏపీలో కరోనా: అతి భారీ ఊరట -సున్నాకు పడిపోయిన మరణాలు -కొత్తగా 158 కేసులు -వ్యాక్సిన్ వార్నింగ్కరోనా విలయకాలంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఒకటిగా కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్కు భారీ ఊరట లభించింది. కరోనా మరణాలు సున్నాకు పడిపోయాయి.… Read More
జగన్ పట్ల పాజిటివ్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: టీడీపీకి కౌంటర్?,‘తిరుపతి’ కోసం సోము భేటీఅమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, ఇతర … Read More
విషాదం: సూరత్ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ దేవాదాయ ఉద్యోగులు మృతిసూరత్/హైదరాబాద్: నదీ జలాల కోసం గుజరాత్ వెళ్లిన హైదరాబాద్ దేవాదాయ శాఖ ఉద్యోగులు సూరత్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్… Read More
నిపా వైరస్: మరణాల రేటు 40-75 శాతం.. వ్యాక్సీన్ లేదు, చికిత్స లేదు.. ఇది మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉందా?నిపా వైరస్ మరణాల రేటు 75 శాతం వరకూ ఉంది. దీనికి టీకా లేదు. ఒక పక్క ప్రపంచం కరోనావైరస్తో పోరాడుతూ ఉంటే, మరో పక్క నిపా వైరస్ మహమ్మారిగా మారి, విజృంభించ… Read More
నిమ్మగడ్డ ఆశలన్నీ కలెక్టర్లపైనే -రేపు ఉ.10కి ఇలా జరిగితే జగన్పై పైచేయి -సుప్రీంలోనూ ఎస్ఈసీ పిటిషన్ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ మేరకు తొలి… Read More
0 comments:
Post a Comment