దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ కలకలం రేపుతోంది. అన్నింటికంటే మించి రిజర్వేషన్ల మౌలిక స్వభావం, వాటిని కొనసాగించాల్సిన అవసరంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం లేవనెత్తుతున్న అభిప్రాయాలు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల్లో గుబులు రేపుతున్నాయి. ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో తెలియక అంతా మౌనాన్నే ఆశ్రయిస్తున్నాయి. తాజాగా నిన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cVWZwh
Monday, March 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment