ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో సీఎం, మంత్రులు వరుస పర్యటనలతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నా ప్రాజెక్టుకు రావాల్సిన బకాయిలపై కానీ, ప్రాజెక్టు తాజా అంచనాల ఆమోదంపై కానీ శ్రద్ధ చూపడం లేదు. దీంతో ప్రాజెక్టు చివరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cddiFL
పోలవరానికి షాకులే షాకులు- ఇక వచ్చేది 7053 కోట్లే- బకాయి 1650 కోట్లూ డౌటే
Related Posts:
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతిముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృ… Read More
ఈసీపై కాదు .. వివక్ష, పక్షపాతంపైనే పోరాటం, చంద్రబాబు స్పష్టీకరణఅమరావతి : ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై మరోసారి స్పందించారు ఏపీ సీఎం చంద్రాబుబు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదని స్పష్టంచేశారు. అ… Read More
హవాలా ద్వారా నగదు పంపిణీ : బీజేపీపై దీదీ సంచలన ఆరోపణలుకోల్ కతా : బీజేపీ నేతలపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లకు పంచేందుకు హవాలా మార్గంలో బీజేపీ పంపణీ చేస్తోందన్నారు. కానీ దర్యాప… Read More
దిగివచ్చిన శ్యాం....సిక్కు అల్లర్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ.... శ్యాంపిట్రోడాకాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ విభాగం ఇంచార్జ్ , శ్యామ్ పింట్రోడ 1984లో జరిగిన సిక్కుల ఊచకోతపై చేసినవ్యాఖ్యలుకాంగ్రెస్ ,బీజే… Read More
పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం : రెండోవిడతలోనూ భారీ పోలింగ్హైదరాబాద్ : తెలంగాణలో రెండోవిడత స్థానిక సంస్థల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. మొత్తం 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాల్లో 77.63 శాతం పోలింగ్ నమో… Read More
0 comments:
Post a Comment