రాజేంద్ర నగర్ పరిధిలో బుధవారం(మార్చి 10) అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్న ఓ యాక్సిడెంట్ కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. మొదట అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని భావించినప్పటికీ... మెడపై కత్తితో కోసిన గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. కేసును లోతుగా విచారించగా తెలిసిన వ్యక్తే అతన్ని హత్య చేసినట్లు తేలింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న గొడవలే ఇందుకు కారణమని పోలీసులు తేల్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rHcVsf
రోడ్ యాక్సిడెంట్ అనుకున్నారు... కానీ అసలు నిజం వేరే... ఉపాధ్యాయుడి మృతి కేసులో షాకింగ్ విషయాలు
Related Posts:
అధికమాసము అంటే ఏమిటి..? శుభ ముహూర్తాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
రేపటి నుంచి ఏపీ సచివాలయ పరీక్షలు- :నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..విజయవాడ: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోవిడ్ ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చి… Read More
కొబ్బరి చెట్టెక్కిన మంత్రి .. అక్కడ నుండే కొబ్బరి కొరతపై మాట్లాడిన మంత్రి .. కారణమేంటంటే !!శ్రీలంకకు చెందిన ఓ మంత్రి కొబ్బరి చెట్టు ఎక్కారు. శ్రీలంక ప్రజలకు తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కొబ్బరి కొరతపై కొబ్బరి చెట్టు ఎక్క… Read More
నో డేటా గవర్నమెంట్... శ్రామిక్ రైళ్లలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారు...కరోనా లాక్ డౌన్ పీరియడ్లో అందరి కంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వలస కూలీలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి డేటా అందుబాటులో లేదని ఇటీవల కేంద్రం ప్రకటించిన సంగతి … Read More
Modi Birthday: కింద టపాసులు, గాల్లో పేలిపోయిన బెలూన్లు, 10 సెకన్లలో కలకలం, 30 మందికి !చెన్నై/ అంబత్తూరు/ మదురై: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు (birthday) వేడుకల సందర్బంగా అపసృతి చోటుచేసుకుంది. నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ ఓ వైపు పెద్ద… Read More
0 comments:
Post a Comment