ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం(మార్చి 12) గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను సీఎం సన్మానించనున్నారు. జాతీయ పతాకాన్ని రూపొందించి ఈ నెలాఖరుకు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను గౌరవంగా సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bCKJkB
నేడు మాచర్లకు సీఎం జగన్... పింగళి వెంకయ్య కుమార్తె,ఆమె కుటుంబానికి సన్మానం...
Related Posts:
రెండోసారి వైరస్ ప్రభావం ఎక్కువే.. తప్పనిసరిగా ఆస్పత్రికి వెళ్లాల్సిందే.. అధ్యయనంకరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయం చెప్పింది. రెండోసారి వైరస్ సోకితే ప్రభావం ఎక్కువే చూపిస్తోం… Read More
ఒక్కరోజు ప్రధాని: సినిమా కాదు నిజంగా - ఫిన్లాండ్ పీఎంగా 16ఏళ్ల బాలిక - సనా మారిన్ సంచలనంశంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు' సినిమా చూసిన వాళ్లకు ‘ఒక్క రోజు సీఎం' కాన్సెప్ట్ పరిచితమే. ఆ మధ్య పలు స్వచ్ఛద సంస్థలు ‘మేక్ ఏ విష్' పేరుతో చిన్న… Read More
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: నేర చరితులకే పెద్ద పీట, భార్యలు, వారసులకు టికెట్లు, ఆర్జేడీనే ముందుపాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలంటే ఇప్పటి వరకు ఎక్కువగా తుపాకులు, గుండాలు, వారసత్వ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. నేర-రాజకీయాల నెక్సస్, వంశ రాజకీయాలు… Read More
సరస్వతి దేవి విగ్రహాం ధ్వంసం, మందు కూడా పోశారట.. నిజం కాదు: ఎస్పీ..గుంటూరు జిల్లాలో సరస్వతి, కర్నూల్ జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాలు ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఇదీ పీక్కి చేరగా.. పోలీస… Read More
MLA love: పెళ్లి కుమార్తెను పిలిపించండి, హైకోర్టు ఆదేశం, ఎమ్మెల్యే పెళ్లి కేసు, ఏం జరుగుతుందో ?చెన్నై/ మదురై/ కల్లకూరిచి: సినిమా స్టైల్లో కాలేజ్ అమ్మాయిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అయోమయంలో పడిపోయాడు. ఇప్పటికే మా క… Read More
0 comments:
Post a Comment