కర్నూలు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ ఎస్పీవై రెడ్డి శుక్రవారం వెల్లడించారు. తమ పార్టీ అధినేత, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నంద్యాల లోకసభ టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R6C6Gy
తెరపైకి అల్లుడు: నంద్యాలపై ఎస్పీవై రెడ్డి కొత్త ట్విస్ట్, అఖిలప్రియకు చంద్రబాబు షాకిస్తారా?
Related Posts:
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణమహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్న… Read More
బీజేపీ ఐటీ యోధుడు! 1114 వాట్సప్ గ్రూపులకు అడ్మిన్!రాజకీయపార్టీలు ప్రచారానికి టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇ… Read More
0001 కోసం ఫైటింగ్.. 10 లక్షలు పలికిన 9999ఖైరతాబాద్ : కారుకు తగ్గ నెంబరుండాలే. లక్షలు పెట్టి కొన్న కారుకు నార్మల్ నెంబర్ ఉంటే ఏం బాగుంటుంది. అందుకే మరికొన్ని లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్ల… Read More
బీజేపీకి సహకరిస్తున్నారా : సీట్ల పంపకాల విషయంలో రాహుల్కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్ఢిల్లీ: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీల మధ్య సీట్ల పంపకా… Read More
ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు పై చంద్రబాబు ఆసక్తికర విశ్లేషణ. 2014 గుర్తు తెచ్చుకోండంటున్న బాబు. !ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాని పై చర్చ మొదలైంది. వైసిపి అధినేత తమది లాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పుకొచ్చారు. టిడి… Read More
0 comments:
Post a Comment