Thursday, March 11, 2021

దేశంలో ఫిరాయింపుల్లో బీజేపీ టాప్‌- తర్వాతి స్ధానాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌- తాజా రిపోర్ట్‌

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా పలు రాష్ట్రాల్లో వివిధ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీలను సైతం వీడి విపక్షాల్లోకి ఫిరాయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుల బెడద ఎక్కువగానే ఉంది. అయితే దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను గమనిస్తే ఇందులో 44 శాతం మంది బీజేపీలోకి ఫిరాయించారు. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HpaJn

Related Posts:

0 comments:

Post a Comment