దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా పలు రాష్ట్రాల్లో వివిధ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీలను సైతం వీడి విపక్షాల్లోకి ఫిరాయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుల బెడద ఎక్కువగానే ఉంది. అయితే దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను గమనిస్తే ఇందులో 44 శాతం మంది బీజేపీలోకి ఫిరాయించారు. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HpaJn
దేశంలో ఫిరాయింపుల్లో బీజేపీ టాప్- తర్వాతి స్ధానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్- తాజా రిపోర్ట్
Related Posts:
అసాధారణం.. ఆరని కరోనా కాష్ఠం... ఆ ఒక్క శ్మశానంలోనే 4 రోజుల్లో 141 మృతదేహాలకు అంత్యక్రియలు..దేశమంతా కోవిడ్ గుప్పిట్లో భయం భయంగా గడుపుతోంది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు… Read More
తెలంగాణ కొత్త కేసులు ఆరున్నర వేలు: 20 మంది మృత్యువాత: జిల్లాలవారీ రిపోర్ట్ ఇదేహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా కొత్త కేసులు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. ప్రజలను హడలెత్తిస… Read More
జనం చస్తుంటే మీకేమీ పట్టదా... 'సంక్షోభం' తెలియట్లేదా.. అసలేం చేస్తున్నారు : కేంద్రంపై ఢిల్లీ హైకోర్టుఓవైపు దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ పేషెంట్ల మరణాలు పెరుగుతుంటే.. కేంద్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు... మీకు బాధ్యత లేదా... టాటా లాంటి కంపెనీలు మా… Read More
బెంగాల్లో బాంబు పేలుళ్లు... ఒకరి మృతి... ఆరో విడత పోలింగ్కు ముందు కలకలం...బెంగాల్లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు మూడు వేర్వేరు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం(ఏ… Read More
India Corona update : ఒక్క రోజులో 3 లక్షలకు చేరువగా కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలతో కరోనా కల్లోలంభారతదేశంలో కరోనా మహమ్మారి కట్టడి చేయలేని దారుణ పరిస్థితులు సృష్టించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా ను కట్టడి చేయడం పెద్ద తలనొప్పిగా తయారైంది. … Read More
0 comments:
Post a Comment