పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పుర్బా మెదినిపూర్ జిల్లా సస్తాతమల్ నియోజకవర్గంలో ఘర్షణ జరిగింది. ఇక్కడ అధికార టీఎంసీ పార్టీ బీజేపీపై ఆరోపణలు చేసింది. పోలింగ్ బూతులను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. మెదినిపూర్ ఇతర చోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ క్రమంలో తోపులాట జరిగగా.. భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. కాల్పుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cnLbnj
Saturday, March 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment