విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటీకరణ చేస్తామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈక్విటీ షేర్ లేదని నిర్మల సీతారామన్ తేల్చిచెప్పారు. దీంతో విశాఖలో ఆందోళనలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rjseQ
ఉధృతమైన విశాఖ ఉక్కు ఉద్యమం : తెలంగాణా మావోయిస్టుల మద్దతు , ఉక్కు పరిపాలనా భవనం ముట్టడి
Related Posts:
అందులో జగనే టాప్- చంద్రబాబు అయితే హ్యండ్సప్- జగన్ సలహాదారు సెటైర్లుఏపీలో గత ఏడాది కాలంలో చేపట్టిన కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సక్సెస్ అయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా … Read More
రాముడి విగ్రహ ధ్వంసంలో చంద్రబాబు పాత్ర .. ఇది టీడీపీ కుట్ర : వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సంచలనంవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందని విజయసాయి ర… Read More
భారత్లో మరో నాలుగు కొత్త వైరస్ కేసులు- 29కి చేరిన బాధితులుభారత్లో బ్రిటన్ నుంచి ప్రవేశించిన కొత్త వైరస్ కలకలం కొనసాగుతోంది. గత నెల రోజుల వ్యవధిలో బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్ను ఇప్పట… Read More
తీవ్రమైన చలిలో న్యూ ఇయర్ తొలిరోజు కూడా రైతుల నిరసన .. ఆ రెండు డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదన్న అన్నదాతలురాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు సైతం లెక్కచేయకుండా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 37వ రోజు కూడా కొనసాగుతోంది . ఎముకలు… Read More
క్రైస్తవ జగన్, డీజీపీ సవాంగ్ -రాక్షసం -జస్టిస్ రాకేశ్కు నీరాజనం -సీఎంకు భయం: ఎంపీ రఘురామవైఎస్ జగన్ ఏలుబడిలోని ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుస దాడులు చోటుచేసుకోవడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష… Read More
0 comments:
Post a Comment