Monday, March 29, 2021

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నేడు బైపాస్ సర్జరీ చెయ్యనున్న ఎయిమ్స్ వైద్య బృందం

భారతదేశ రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు అయిన రామ్ నాథ్ కోవింద్ కు నేడు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో బైపాస్ సర్జరీ నిర్వహించనున్నారు. ఛాతీ అసౌకర్యం నేపథ్యంలో దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను గత వారం ఎయిమ్స్‌కు తరలించారు.రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3w4eGSW

Related Posts:

0 comments:

Post a Comment