Wednesday, February 13, 2019

ఎంపీల మూకుమ్మ‌డి రాజీనామా..!? మోదీకి వ్య‌తిరేకంగా ఐక్య‌త చాటేందుకు : అర్ద‌రాత్రి సంచ‌ల‌నం..!

ప్ర‌స్తుత పార్ల‌మెంట్ సమావేశాల చివ‌రి రోజున సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. మోదీకి వ్య‌తిరే కం గా ప్ర‌తిప‌క్షాలు మూకుమ్మ‌డి రాజీనామాల‌కు యోచిస్తున్నారు. దీని పై ముఖ్య నేత‌లు అర్ధ‌రాత్రి వ‌ర‌కు కీల‌క మంత నాలు జ‌రిపారు. గ‌తంలో భోఫోర్స్ కుంభ‌కోణం స‌మ‌యంలో చేసిన విధంగానే..ఇప్పుడ రాఫెల్ వ్య‌వ‌హారంలో అమ‌లు చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఇదే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WWRW5L

Related Posts:

0 comments:

Post a Comment