ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజున సంచలన నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. మోదీకి వ్యతిరే కం గా ప్రతిపక్షాలు మూకుమ్మడి రాజీనామాలకు యోచిస్తున్నారు. దీని పై ముఖ్య నేతలు అర్ధరాత్రి వరకు కీలక మంత నాలు జరిపారు. గతంలో భోఫోర్స్ కుంభకోణం సమయంలో చేసిన విధంగానే..ఇప్పుడ రాఫెల్ వ్యవహారంలో అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WWRW5L
ఎంపీల మూకుమ్మడి రాజీనామా..!? మోదీకి వ్యతిరేకంగా ఐక్యత చాటేందుకు : అర్దరాత్రి సంచలనం..!
Related Posts:
కేసీఆర్ అత్యంత సీనియర్! వయసులో వనమా పెద్ద..! హరిప్రియ జూనియర్..!!హైదరాబాద్: పాత కొత్త కలయికలతో తెలంగాణ శాసన సభ కొలువుదీరింది. ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ దాదాపు నెలన్నర తర్వాత త… Read More
షర్మిళను కూడా జగన్ రోడ్డుపైకి లాగారు: పవన్ కళ్యాణ్ను పేరు ప్రస్తావించిన సోమిరెడ్డిఅమరావతి: సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై జరుగుతున్న ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని ఏపీ మం… Read More
బీజేపీ ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది: మాయావతిఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ కాంగ్రెస్లపై ధ్వజమెత్తారు. రెండు పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలుగా ఆమె అభివర్ణించారు… Read More
అక్రమ మైనింగ్: కోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఆపరేషన్ కమల, గాలి జనార్దన్ రెడ్డి మిస్!బెంగళూరు: ఆపరేషన్ కమల హైడ్రామాలో భాగంగా కొంత కాలంగా మాయం అయిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నాగేంద్ర గురువారం ప్రత్యక్షం అయ్యారు. కర్ణాటక… Read More
'ఎన్నికల్లో బాబుకు చుక్కలే, ఓడించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్, ప్రతిపక్ష హోదా రాదు'హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. ఏపీ సీ… Read More
0 comments:
Post a Comment