విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర బంద్ కూడా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో జాతీయ భవన నిర్మాణ కార్పోరేషన్ ఎన్బీసీసీ చేసిన ఓ ప్రకటన ఉద్యమకారుల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. ప్రైవేటీకరణలో భాగంగా స్టీల్ ప్లాంట్కు చెందిన రూ.1540 కోట్ల విలువైన భూముల అభివృద్ధి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MNLVrT
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మరో ఝలక్- 1540 కోట్ల భూముల అమ్మకం- ఎన్బీసీసీతో ఒప్పందం
Related Posts:
‘మనుషులను శిక్షించినప్పుడు.. ఆవులను తినే పులులను కూడా శిక్షించాలి’పనాజీ: మనుషలను శిక్షించినప్పుడు.. ఆవులను తినే పులులను కూడా శిక్షించాల్సిందేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో వ్యాఖ్యా… Read More
సంచలన హత్య కేసు.. స్వాతి రెడ్డి అరెస్ట్.. జైలుకు తరలింపు..రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్ నగర్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క… Read More
జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ పై తెలంగాణా హైకోర్టులో వాదనలు.. సీబీఐ ఏం చెప్పిందంటేఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఇక కేసులో నేడు విచారణ … Read More
Nirbhaya case: దోషుల ఉరిశిక్ష అమలుకు సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిర్భయ హత… Read More
ఆడవాళ్ల భుజాలు చూసినా ఉద్రేకమా? ఇదేమీ సెక్స్ యాక్టివిటీ కాదు: డ్రెస్ వివాదంపై బ్రిటన్ ఎంపీ ఫైర్‘‘హలో హలో. మీరు చేసే కామెంట్లకు సమాధానాలిచ్చే తీరిక నాకు లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేనేమీ మందుతాగి పార్లమెంట్ కు రాలేదు. హ్యాంగోవరూ … Read More
0 comments:
Post a Comment