తిరుపతి: తిరుపతి లోక్సభకు నిర్వహించనున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు పెద్ద స్కేచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వ్యూహాత్మకంగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను బరిలోకి దించిన కమలనాథులు.. ఆమెను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foFeIG
బీజేపీని చూసి కాదు గానీ: రత్నప్రభ కోసం మందకృష్ణ: ఓడిపోయే సీటు మాదిగలకు: కత్తి మహేష్
Related Posts:
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై ఉగ్రవాది ముద్ర: మరో ముగ్గురికీ అదే గుర్తింపున్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై ఉగ్రవాద ముద్ర పడింది. ముంబై చీకటి సామ్రాజ్యాధిపతిగా ఉంటూ 1993 నాటి ముంబై పేలుళ్లకు కుట్ర పన్నిన అసలు సూ… Read More
ఘట్టమనేని మహేష్ అనే నేను...: రాజకీయాల్లోకి ప్రిన్స్: జాతీయ మీడియాలో హల్ చల్..!!ప్రిన్స్ మహేష్ బాబు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా. అందుకు ఆయన సంకేతాలు ఇస్తున్నారా. ప్రస్తుతం జాతీయ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. సూపర్ స్టార… Read More
బేర్ గ్రిల్స్ ఈజ్ బ్యాక్: తేనేటీగల దాడి తర్వాత ఈ సాహసికుడు ఎలా ఉన్నాడో చూడండి..!బేర్ గ్రిల్స్... ఒక సాహసికుడు. ప్రధాని నరేంద్ర మోడీని ఒక సాహసయాత్రకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆ సమయంలో ప్రధాని మోడీ అంతరంగాన్ని ఆయన ఆవిష్కరించారు. దీంతో ఒ… Read More
భారత ఎంబసీపై దాడికి యత్నం: పాక్ మద్దతుదారులపై యూకే ఆగ్రహంలండన్: భారత్కు బ్రిటన్ మరోసారి మద్దతు పలికింది. యూకేలోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు పాకిస్థాన్ మద్దతుదారులు నిరసన చేపట్టి, దాడికి యత్నించడాన్ని బ్… Read More
పవన్ కళ్యాణ్..చిరంజీవిల్లో ఒకరు బీజేపీ సీఎం : జనసేన విలీనం అవుతుంది: కాషాయం నేత సంచలనం..!!జనసేనను ఏ పార్టీలో విలీనం చేయను..ఇదీ పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న మాట. అయితే పొత్తు ఉండదని మాత్రం చెప్పటం లేదు. కొద్ది రోజులుగా పవన్ తీరులో మార్పు క… Read More
0 comments:
Post a Comment