Saturday, March 27, 2021

శ్రీశైలం వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి -నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -8మంది తమిళనాడు వాసులు మృతి

ఆథ్యాత్మిక పర్యటన ముగించుకుని వెళుతోన్న భక్త బృందం అనూహ్య రీతిలో అనంతలోకాలకు ఎగిశారు. శ్రీశైలంలోని మల్లన్న ఆలయాన్ని దర్శించుకుని చెన్నైకి తిరుగుపయనమైన వారు మార్గం మధ్యలోనే మృతృవాత పడ్డారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలివి..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39h91iL

0 comments:

Post a Comment