ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు అదే ఊపులో మిగిలిన కొన్ని పట్టణ స్ధానిక సంస్ధల్లోనూ ఎన్నికలు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. కోర్టు కేసులు, విలీనాలపై అవరోధాలు, అభ్యంతరాలతో నిలిచిపోయిన ఈ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పాలనపై దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వచ్చే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lTeykG
మరో మున్సిపల్ పోరుకు జగన్ రెడీ- మిగిలిన 32 చోట్ల- కొత్త ఎస్ఈసీతో
Related Posts:
ఆన్ లైన్ మద్యం డోర్ డెలివరీ పేరుతో సైబర్ నేరగాళ్ళు: మోసపోతున్న మందుబాబులుకరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ ప్రభావంతో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి . ఇక ఓ వైపు కరోనా వైరస్ తో జనం భయాందోళన కు గురవుతుంటే మరోవైపు … Read More
Corona Sealdown: నున్నటి లాఠీలకు పని చెప్పిన పోలీసులు, దేశాన్ని ఉద్దరిస్తారా ? రండి !బెంగళూరు: కరోనా వైరస్ ను (COVID 19) కట్టడి చెయ్యడానికి భారతదేశం మొత్తం లాక్ డౌన్ అయ్యింది. కరోనా వైరస్ ను పూర్తిగా అరికట్టడానికి భారతదేశంలో మే 3వ తేదీ… Read More
కరోనా ఎఫెక్ట్: భక్తుల దర్శనాల నిలిపివేతపై టీటీడీ మరో కీలక నిర్ణయంప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఫలితంగా భారతదేశంలో నేడు మరో మారు లాక్ డౌన్ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రధా… Read More
పరీక్షా సమయంలో లాక్ డౌన్ .. ఏపీలో పదోతరగతి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలుఏపీలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . ఇప్పటివరకు ఏపీలో 473 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . ఇక ఈ నేపధ్యంలో బాగా … Read More
కరోనా: అమెరికాలో మనోళ్లకు బిగ్ రిలీఫ్.. హెచ్1బీ వీసాల గడువు 8నెలలకు పెంపు.. ఫలించిన ‘HCQ’ దౌత్యంమహమ్మారి కరోనా ధాటికి అతలాకుతలమైపోతున్న వేళలోనూ అగ్రరాజ్యం అమెరికా పెద్దన్న మనసు చాటుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో హెచ్1బీ వీసాదారుల పట్ల కఠినంగా వ్యవహరి… Read More
0 comments:
Post a Comment