ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు అదే ఊపులో మిగిలిన కొన్ని పట్టణ స్ధానిక సంస్ధల్లోనూ ఎన్నికలు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. కోర్టు కేసులు, విలీనాలపై అవరోధాలు, అభ్యంతరాలతో నిలిచిపోయిన ఈ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పాలనపై దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వచ్చే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lTeykG
Friday, March 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment