తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యమ్(ఎంకెఎం) పార్టీ పొత్తులతో బరిలో దిగనుంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో 154 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిగతా 80 స్థానాలను మిత్రపక్షాలకు సర్దుబాటు చేయనున్నట్లు తెలిపాయి. ఇందులో ఆల్ ఇండియా సమథువా మక్కల్ కచ్చి(IJK),ఇంధియా జననాయగ కచ్చి(AISMK)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v6nOpA
Monday, March 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment