భారత దేశంలో కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయాయి . నిన్న మొన్న కాస్త తగ్గినట్టు అనిపించిన కరోనా కేసులు నేడు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. నిన్న నమోదు అయిన కేసుల కంటే దాదాపు 20 వేల వరకు కొత్త కేసులు పెరగటం తీవ్ర కలకలం రేపుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 72,330
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zKgOZ
రికార్డు స్థాయిలో 72 వేలకు పైగా కొత్త కేసులు , 459 మరణాలు ..ఒక్కరోజులోనే కరోనా విలయం
Related Posts:
సీఎం జగన్ కొత్త ట్విస్ట్ : మంత్రులు..ఎమ్మెల్యేకు షాక్ :సమర్ధతకు పరీక్ష...!!ముఖ్యమంత్రి జగన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మూడు నెలలుగా ఆశలు పెట్టుకున్న మంత్రులు..ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో పదవులు తమకు గ్యారంటీ అని భావ… Read More
మాజీ ప్రధాని మనుమడు కనపడటం లేదు, న్యూస్ పేపర్లో ప్రకటన, హై కోర్టు, దెబ్బకు!బెంగళూరు: లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనుమడు, హాసన్ లోక్ సభ … Read More
బీజేపీ చేతికి మరో అస్త్రం ... బొమ్మలే కాదు అవినీతిని చెక్కుతారా! యాదాద్రిలో రాజాసింగ్ హల్ చల్ఏ చిన్న అవకాశం దొరికినా టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్న బిజెపికి ఇప్పుడు మరో అస్త్రం దొరికింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శిల్పాలపై టీఆ… Read More
చంద్రయాన్-2 ప్రయోగం : మోడీ, రాహులే కాదు.. విదేశీ మీడియా కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్న్యూఢిల్లీ : చంద్రుడి ఉపరితలంలోకి విక్రమ్ ల్యాండ్ రొవర్ చేరుకొనే కొన్ని సెకన్ల ముందు ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ, క… Read More
రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్ వరకు: ఇస్రో చీఫ్ డాక్టర్ శివన్ ప్రస్థానంబెంగళూరు: చంద్రయాన్-2... ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న విషయం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చివరి ని… Read More
0 comments:
Post a Comment