భారత దేశంలో కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయాయి . నిన్న మొన్న కాస్త తగ్గినట్టు అనిపించిన కరోనా కేసులు నేడు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. నిన్న నమోదు అయిన కేసుల కంటే దాదాపు 20 వేల వరకు కొత్త కేసులు పెరగటం తీవ్ర కలకలం రేపుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 72,330
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zKgOZ
Wednesday, March 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment