పదవీ విరమణ చివరి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలసంస్కరణలు అంటూ గవర్నర్ కు లేఖ రాయడంపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు మేలుకోసం మెప్పు కోసం పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్యోగం ఊడిపోయే చివరిరోజున శ్రీరంగనీతులు చెబుతున్నారని రవాణా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cK0Z4d
తిరుగుబోతు బ్రహ్మచర్యంపై పుస్తకం రాసినట్టుగా నిమ్మగడ్డ లేఖ : మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు
Related Posts:
బలంగా వీచిన ఈదురు గాలులు: కొట్టుకుపోయిన బస్సు(వీడియో)ఖమ్మం: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వ… Read More
కరోనాపై అవగాహనకు సర్వైవ్ కోవిడ్ 19 గేమ్... ఆడితే అర్ధమవుతుందట !!కరోనాపై అవగాహన కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి.అయినా సరే ప్రజల్లో అవగాహన ఎంతగా ఉంది అంటే వైన్స్ తెరవగానే ఒకరిమీద ఒకరుపడ… Read More
చిత్ర పరిశ్రమకు సినిమా కష్టాలు..!దుమారం రేపుతున్న తలసాని వాఖ్యలు..!!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో చురుకైనా భూమిక పోషించే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిత్ర పరిశ్రమ, సి… Read More
నెల్లూరులో దారుణం-బాలికతో వెట్టిచాకిరీ- చోద్యం చూసిన కానిస్టేబుల్ కు మెమో...నెల్లూరు జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల వ్యాల్యూషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఓ కాలేజీలోని క్లాస్ రూమ్ లో ఆరేళ్ల బా… Read More
తెలంగాణలోనే తక్కువ టెస్ట్లు ఎందుకు..? వివరాలు అందజేయండి, టీ సర్కార్కు హైకోర్టు ఆదేశం..తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్ట్లను సామర్థ్యం మేరకు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చేలా హైకోర్టులో పిటిషన్ దాఖలు … Read More
0 comments:
Post a Comment