ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కావడంతో నీలం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గవర్నర్ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wjW69q
Wednesday, March 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment