ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కావడంతో నీలం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గవర్నర్ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wjW69q
ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ-4న పరిషత్ నోటిఫికేషన్ ?
Related Posts:
మమతా బెనర్జీకి షాక్: బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్, సీఐడీ కేసులు !న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎంతో సన్నిహితంగా ఉంటూ దూరం అయిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవ… Read More
ఇంట్రెస్టింగ్: నా అభిప్రాయం లేకుండా నాకు జన్మనిచ్చారు.. అందుకే పేరెంట్స్ పై కేసుఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరిగిన కేసులను ఎన్నో చూశాం. పెళ్లిపై కోర్టులకు వెళ్లడం, విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించడం, పుట్టిన బిడ్డ ఎవరికి చెందుతారో … Read More
అన్నదాత సుఖీభవకు 5వేల కోట్లు : సంక్షేమానికి భారీ నిధులు : నిరుద్యోగ భృతి రెండు వేలకు పెంపు..!ఎన్నికల ముందు ఏపి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కొత్త వరాలు ప్రకటించారు. ఇప్పటికే ఆలోచనగా ఉన్న పధకాలకు ఈ బడ్జెట ద్వారా ఆచరణ రూపంల… Read More
సీబీఐకి గడ్డకాలమే: పతనావస్థలో ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ: తప్పెవరిది?న్యూఢిల్లీ: మనదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. రాజకీయ చదరంగంలో అచ్చం పావులా మారింది దాని పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లను… Read More
సంక్షేమానికి 65 వేల కోట్లు : 2.26 లక్షల కోట్లతో బడ్జెట్: శాఖల వారీగా కేటాయింపులు ఇలా..!2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టా రు. రూ.2.2677.53 కోట్లతో ఈ బడ్జెట్ను రూపొంది… Read More
0 comments:
Post a Comment