ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కావడంతో నీలం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గవర్నర్ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wjW69q
ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ-4న పరిషత్ నోటిఫికేషన్ ?
Related Posts:
విశాఖలో వారం రోజులుగా కరోనా కేసుల్లేవ్.. రాజధాని కోసమే దాస్తున్నారని విపక్షం ఆరోపణలు..ఏపీ కొత్త రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖపట్నంలో కరోనా కేసులు ఆరంభంలో ఎక్కువగా నమోదైనా ఆ తర్వాత వ్యాప్తి తగ్గింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాట… Read More
coronavirus: ఏపీలో 23 పాజిటివ్ కేసులు, 525కి చేరిన సంఖ్య, 14 మంది మృతి..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరో 23 నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 525కి చేరుకుంది. వీరిలో 20 మంది కోలుకొని ఆస్పత్రి నుం… Read More
తెలంగాణాలో కరోనా మూఢ నమ్మకాలు ... గుండ్లు గీసుకుంటే కరోనా రాదంట !!కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉన్నా కరోనా వైరస్ నేపధ్యంలో పెరుగుతున్న వదంతులు, మూఢనమ్మకాలు విన్న వారిని షాక్ కు గురి చేస్తున్నాయి. గ్రామాల్లోనే కాదు పట్టణా… Read More
24 గంటల్లో 941 కేసులు, 37 మరణాలు: లాక్డౌన్ మరింత కఠినం: కేంద్రంన్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో గత 24 … Read More
అత్యంత ప్రమాదకరం: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై బిల్ గేట్స్, డబ్ల్యూహెచ్ఓకు మిలిందా భారీ విరాళంవాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు మై… Read More
0 comments:
Post a Comment