భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్త కరోనా కేసులు 62,267 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 16 నుండి ఇప్పటివరకు ఇదే అత్యధిక రోజువారీ కేసుల పెరుగుదలగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో భారతదేశంలో యాక్టివ్ కేసులు 5 లక్షలకు చేరుకుంటున్నాయి. కరోనా ప్రళయం .. 59వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షల మార్కు దాటిన యాక్టివ్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PtuWfw
62వేలకు పైగా కొత్త కేసులు,289మరణాలతో కరోనా కల్లోలం .. ప్రమాదపుటంచుల్లో భారత్
Related Posts:
అఫ్గానిస్తాన్: తాలిబాన్లతో కలిసి పని చేస్తానంటున్న మహిళ మెహబూబా సిరాజ్అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. అనేకమంది అఫ్గాన్ పౌరులు తమ దేశాన్ని విడిచిప… Read More
Rasi Phalalu (21st Aug 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఫస్ట్బ్యాచ్: కాబుల్ నుంచి దోహా మీదుగా స్వదేశానికి భారతీయులు: మార్మోగిన విమానంకాబుల్: ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచీ ఆ దేశ రాజధాని కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోం… Read More
కాబూల్ నుంచి ఢిల్లీకి రోజుకు రెండు విమానాలు... భారత్కు అమెరికా నాటో దళాలు గ్రీన్ సిగ్నల్...ఆఫ్గనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎప్పుడెప్పుడు స్వదేశానికి చేరుకుంటామా అని ఎదురుచూస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో త్వర… Read More
ఆఫ్ఘన్ పార్లమెంట్లో భారతీయ ఎంపీలు: తాలిబన్ల చెర నుంచి సురక్షితంగా స్వదేశానికికాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులు, అరాచకత్వానికి కేరాఫ్ అడ్రస్గా మారిన తాలిబన్ల పరిపాలన.. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. వారు విధించే ఆంక్షలు, నిబంధ… Read More
0 comments:
Post a Comment