ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతో పాటు పశ్చిమబెంగాల్లో ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు అన్ని చోట్లా కేంద్ర బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31q3jXj
Friday, March 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment