ఒకటీ రెండూ కాదు, ఫిర్యాదుకు వెళ్లిన దాదాపు ప్రతి కేసులోనూ జగన్ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాజధానితో ముడిపడి ఉన్న భూకుంభకోణంలో ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ చేసిన ఫిర్యాదులు కూడా కొట్టుడుపోయాయి. జడ్జిలపై ఏపీ సీఎం ఫిర్యాదు తర్వాత హైకోర్టులో చిన్నచిన్న మార్పులు జరిగాయేతప్ప మూడు రాజధానుల వివాదాలు ఇప్పటికీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vWIz7A
Wednesday, March 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment