తెలంగాణలో కొత్తగా 463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 500 మార్క్కి కాస్త అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. మరో 906 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (మార్చి 30) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rwQsgF
కరోనా అప్డేట్ : తెలంగాణలో కొత్తగా 463 కేసులు... నలుగురు మృతి
Related Posts:
జగన్ కు సవాల్ విసిరిన స్టాలిన్-కేంద్రంపై పోరుకు ఇదే మంచి తరుణం-స్వీకరిస్తారా ?ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సత్సంబంధాలు నెరుపుతున్న సీఎం జగన్ రెండేళ్లుగా అదే స్ధాయిలో సాయం మాత్రం పొందలేకపోయారు. మ… Read More
ఆధునిక నియంత కిమ్జొంగ్ సంచలనం: మూడోకంటికి తెలియకుండా భారీగా అణ్వాయుధాలుసియోల్: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్జొంగ్ ఉన్.. మరోసారి వార్తల్లోకెక్కారు. అత్యంత వివాదాస్పదమైన అణు కార్య… Read More
Afghanistan: అమెరికా డ్రోన్ దాడుల్లో 9 మంది మృతి-మృతుల్లో ఆరుగురు చిన్నారులు-అసలేం జరిగింది..ఆఫ్గనిస్తాన్లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతూనే ఉన్నాయి.ఓవైపు తాలిబన్లు.. మరోవైపు ఐసిస్ ఉగ్రవాదులు ఆఫ్గన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అమెరికన్ల తరల… Read More
చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై చంద్రబాబు రియాక్షన్... డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ...మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. చింతమనేని ప్రభాకర్పై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించా… Read More
భారత్ లో కరోనా : పెరుగుతున్న యాక్టివ్ కేసులతో ఆందోళన, తాజా కేసుల్లో 70 శాతం కేరళ నుండేభారతదేశంలో కరోనా కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 42,909 కేసులు నమోదయ… Read More
0 comments:
Post a Comment