Monday, March 29, 2021

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 463 కేసులు... నలుగురు మృతి

తెలంగాణలో కొత్తగా 463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 500 మార్క్‌కి కాస్త అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. మరో 906 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (మార్చి 30) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rwQsgF

Related Posts:

0 comments:

Post a Comment