భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. నిన్న 70 వేలకు చేరువగా నమోదైన కరోనా కేసులు ఈరోజు దాదాపు 14 వేలకు తగ్గినట్లుగా తెలుస్తోంది. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 56,211 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు మంగళవారం ఉదయం వెల్లడించాయి. దీనితో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1, 20,95,855 కు చేరుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fp10vQ
భారత్ లో కాస్త తగ్గిన కరోనా కేసులు: గత 24 గంటల్లో 56,211 కొత్త కేసులు, 271 మరణాలు
Related Posts:
అమరావతిలో అక్రమాలకు ఆధారాలివే.. అసలు కధ ముందుంది..! మంత్రి బొత్సా మరో సంచలనం!!రాజధాని మీద తన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన మంత్రి బొత్సా సత్యానారాయణ మరో సంచలనానికి తెర లేపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో … Read More
వచ్చీరాని ఇంగ్లీష్ తెచ్చిన తంట..! బొమ్మ విమానాలకు ఆర్డర్ చేస్తే నిజమైనవి వచ్చేసాయి..!!హైదరాబాద్ : వచ్చీరాని ఇంగ్లీష్ భాష ఓ ధనవంతుడిని చిక్కుల పాలు చేసింది. సౌదీ అరేబియాలో జరిగిన ఈ సంఘటన పట్ల తన కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతున్నారట. సౌదీ అరే… Read More
హర్యానాలో పాకిస్తాన్ జాతీయుడు: తొమ్మిది సరిహద్దులు దాటినట్లు నిర్ధారణచండీగఢ్: హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ పాకిస్తాన్ జాతీయుడు తిష్ట వేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అతని పేరు అలీ ముర్తాజా. పాకిస్… Read More
దొంగతనం చేయడంలో వారికి వారే సాటి: రాహుల్కు నిర్మలా కౌంటర్న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కాం… Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. జనం తిరగబడ్డారా..!చొప్పదండి : టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు క్షేత్ర స్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? కొన్ని విషయాల్లో జనం ఎదురు తిరుగుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజ… Read More
0 comments:
Post a Comment