Monday, March 29, 2021

భారత్ లో కాస్త తగ్గిన కరోనా కేసులు: గత 24 గంటల్లో 56,211 కొత్త కేసులు, 271 మరణాలు

భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. నిన్న 70 వేలకు చేరువగా నమోదైన కరోనా కేసులు ఈరోజు దాదాపు 14 వేలకు తగ్గినట్లుగా తెలుస్తోంది. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 56,211 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు మంగళవారం ఉదయం వెల్లడించాయి. దీనితో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1, 20,95,855 కు చేరుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fp10vQ

Related Posts:

0 comments:

Post a Comment