2008లో ముంబైలో జరిగిన తీవ్రవాద దాడిలో 166 మంది బలయ్యారు. ఇందులో అమెరికన్లతో పాటు పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి కారకుల్లో ఒకడైన కీలక నిందితుడు తహావుర్ రాణాపై అమెరికా న్యాయస్ధానాల్లో విచారణ జరుగుతోంది. గతంలో ఓసారి విచారణ జరిగినా కరోనా కారణంగా జైలు నుంచి విడులయ్యాడు. ఆ తర్వాత భారత్ విజ్ఞప్తి మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wltOf0
26/11 ముంబై పేలుళ్ల కేసు- కీలక నిందితుడు రాణా అప్పగింతపై అమెరికా గుడ్న్యూస్
Related Posts:
బొమ్మ పడుద్ది..? 15 నుంచి థియేటర్లు ఓపెన్, మల్టీప్లెక్స్ కూడా.. గైడ్ లైన్స్ ఇవే..వైరస్ విజృంభణతో సినిమా హాల్స్ మూతపడిపోయాయి. గత 7 నెలల నుంచి క్లోజ్ చేసి ఉన్నాయి. అయితే అన్ లాక్ 5.0లో భాగంగా సినిమా హాల్స్ తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వ… Read More
TS EAMCET 2020:75.29 శాతం ఉత్తీర్ణత, తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే..తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ప్రకటించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుక… Read More
అపెక్స్ కౌన్సిల్ భేటీలోఅదే తేలింది .. కేసీఆర్ వల్లే జగన్ కు బలం పెరిగింది .. బండి సంజయ్ ఫైర్తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇరు రాష్ట్రాల సీఎంలు నదీజలాల విషయంలో, వాటాలలో కుమ్మక్కయ్యారని … Read More
భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారం ప్రకటన- బ్లాక్హోల్ పరిశోధనలకు ముగ్గురికి సంయుక్తంగాప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. నిన్న వైద్యశాస్త్రంలో పరిశోధనలకు గాను ఈ ఏడాది నోబెల్ బహుమతి ప్రకటించగా.. ఇవాళ భౌతిక శాస్త్రంలో … Read More
AP Anganwadi Recruitment 2020: 10వ తరగతితో రూ.11వేలు జీతం: అప్లయ్ చేయండిఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ సర్కార్ పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇందులో భాగంగానే గ్రామ వార్డు వాలం… Read More
0 comments:
Post a Comment