ముంబై: ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్.. హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్పై చేసిన 100 కోట్ల రూపాయల కలెక్షన్ ఆరోపణలు, ఆయన రాసిన లేఖ..మహారాష్ట్ర రాజకీయాలను అట్టుడికిస్తున్నాయి. సాక్షాత్తూ ఓ పోలీస్ కమిషనరే ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి విచారణ అవసరం లేకుండా, తక్షణమే అనిల్ దేశ్ముఖ్పై చర్యలు తీసుకోవాలని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tFPeBd
రూ.100 కోట్ల ఆరోపణల చిచ్చు: చిక్కుల్లో సంకీర్ణ సర్కార్: ముఖ్యమంత్రికి స్వేచ్ఛ
Related Posts:
అద్వానీ మౌనం వీడాలి : ఉమాభారతిఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 91 ఏళ్ల పార్టీ సీనియర్ నేతకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చ… Read More
మంగళగిరి ఎన్నికల బరిలో తమన్నా .. ఇక అందరి చూపు మంగళగిరి వైపుఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటుంది. ఊహించని పేర్లు తెర మీదకు వస్తున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎన్నికల కురుక్షేత్రానిక… Read More
ఫుల్లుగా తాగాడు..పక్కింటో దూరి వేధించాడు..! మనస్తాపంతో మహిళ మ్రుతికి కారణమయ్యడు ఎదవ..!!హయత్నగర్/హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి దుష్ప్రవర్తన, అన్నెంపున్నెం తెలియని ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేసింది. పీల దాకా మందు తాగిన పక్క… Read More
నలుగురికి చెప్పాల్సిన పెద్దలు..! డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కవుతున్నారు..! ఛీ దీనమ్మా జీవితంహైదరాబాద్ : మద్యం తాగి డ్రైవ్ చేస్తే పరువు పోవడమే కాదు, కొందరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. బాధితులపై ఆధార పడ్డ వారికి తీరని శోకమే కాదు, జీవితాతం వ… Read More
జేసి ఇలాకాలోకి జగన్: నేడు తాడిపత్రిలో ప్రచార సభ : వైసిపి లోకి జేసి కీలక అనుచరులు...!ఎన్నికల వేళ అసలైన రాజకీయానికి తెర లేచింది. వైసిపి అధినేత జగన్ చాలాకాలం తరువాత తాడిపత్రిలో కాలు పె డుతున్నారు. జేసి బ్రదర్స కు కంచుకోటగా ఉన్న… Read More
0 comments:
Post a Comment