Sunday, March 21, 2021

పాకిస్తాన్: హైవే మీద అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నేరస్థులకు ఉరి శిక్ష

అత్యాచారానికి పాల్పడి ప్రజాగ్రహానికి కారకులైన ఇద్దరు వ్యక్తులకు పాకిస్తాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. అబిద్ మల్హి, షఫ్కత్ అలీ బగ్గా అనే ఇద్దరు వ్యక్తులు హైవేలో రోడ్డు మీద ఆగిపోయిన కారులో ఒక 'పాకిస్తాన్-ఫ్రెంచ్' మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు చిక్కుకుపోయి ఉండడం గమనించారు. పెట్రోల్ అయిపోవడంతో కారు లాహోర్ సమీపంలో నిలిచిపోయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OXa93X

Related Posts:

0 comments:

Post a Comment