అత్యాచారానికి పాల్పడి ప్రజాగ్రహానికి కారకులైన ఇద్దరు వ్యక్తులకు పాకిస్తాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. అబిద్ మల్హి, షఫ్కత్ అలీ బగ్గా అనే ఇద్దరు వ్యక్తులు హైవేలో రోడ్డు మీద ఆగిపోయిన కారులో ఒక 'పాకిస్తాన్-ఫ్రెంచ్' మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు చిక్కుకుపోయి ఉండడం గమనించారు. పెట్రోల్ అయిపోవడంతో కారు లాహోర్ సమీపంలో నిలిచిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OXa93X
పాకిస్తాన్: హైవే మీద అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నేరస్థులకు ఉరి శిక్ష
Related Posts:
మన ఆలోచనలే మన భవిష్యత్తు కర్మ ఫలితాలను తప్పించతరమాడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఓటుకు నోటులో బాబుకు క్లీన్చిట్ ? వ్యవస్ధలపై నమ్మకం పోతుందన్న వైసీపీ-టీడీపీ హ్యాపీతెలుగు రాష్ట్రాల విభజన తర్వాత సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఈడీ దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ టీడీపీకి భారీ ఊరటనివ్వగా.. వైసీపీకి మాత్రం ఇబ్బందికరంగా మ… Read More
సంపద లేకుండా అభివృద్ధి సాధ్యంకాదు.!మహానాడులో తెలంగాణ తీర్మాణాలను ఆమోదించిన చంద్రబాబు.!హైదరాబాద్ : ఏ రాష్ట్రంలోనైనా సంపద సృష్టి చాలా ముఖ్యమని, సంపద లేకుండా అభివృద్ధి సాధ్యంకాదని, హైదరాబాద్ రాజధానిగా సంపద సృష్టించగలిగినందుకే అన్ని రంగాల్ల… Read More
కోవిడ్తో పాటు మరో ఇన్పెక్షన్ ఉందా ? భారత్లో సగానికి పైగా మరణాలివే-ఐసీఎంఆర్భారత్లో కరోనా సెకండ్వేవ్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా రోగులు కరోనాతో చనిపోయారు. ఈ నేపథ్యంలో అసలు సెకండ్వేవ్లో మరణాల వెనుక… Read More
రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, రాజద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్పై విడుదలైన నర్సాపురం వైసీపీ ఎంపీ ఆరోగ… Read More
0 comments:
Post a Comment