Wednesday, February 3, 2021

ఎమ్మెల్యే ఆర్థర్ vs బైరెడ్డి : నందికొట్కూరు వైసీపీలో మళ్లీ రచ్చ... మంత్రుల సమక్షంలోనే బాహాబాహీ...

కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యే ఆర్థర్,నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గొడవకు దిగారు. ఒక దశలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్‌పై కుర్చీ విసరబోయారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రులు ఇరువురిని నిలువరించడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tqEeIz

Related Posts:

0 comments:

Post a Comment