కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యే ఆర్థర్,నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గొడవకు దిగారు. ఒక దశలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్పై కుర్చీ విసరబోయారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రులు ఇరువురిని నిలువరించడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tqEeIz
ఎమ్మెల్యే ఆర్థర్ vs బైరెడ్డి : నందికొట్కూరు వైసీపీలో మళ్లీ రచ్చ... మంత్రుల సమక్షంలోనే బాహాబాహీ...
Related Posts:
బస్సులో సైకో .. చేతిలో నాలుగు కత్తులు ... హడలెత్తిన ప్యాసెంజర్స్కొత్తగూడెం : ఆర్టీసీ బస్సు తన గమ్యస్థానానికి బయల్దేరింది. బస్సుల్లో అందరూ స్తబ్ధుగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆందోళన .. కళ్లు మూసి తెరిచేవరకు అప్పటివర… Read More
అవును ఆయన అలిగారు..! అందుకే అక్కడికి రాకుండా వెళ్లిపోయిన ఫడ్నవీస్..!హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కలల పంటగా … Read More
దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి .. కాళేశ్వరంపై లక్ష్మణ్ సవాల్హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వ గొప్పతనమని బీరాలు పోతుంది. … Read More
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం ..వేములవాడ : వారిద్దరూ ప్రేమించుకున్నారు .. కొన్నాళ్లు కలిసే ఉన్నారు. అయితే పెద్దలు పిలిపించడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకొని… Read More
కాళేశ్వరం వందకు వంద శాతం కేసీఆర్ రెక్కల కష్టమే..! నా శ్రమ నామమాత్రమేనన్న హరీశ్రావు..!!హైదరాబాద్ : ఎత్తి పోతల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టుకు ని… Read More
0 comments:
Post a Comment