Wednesday, February 3, 2021

‘ఈ-వాచ్’పైనే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు, అనేక అనుమానాలు: నో డౌట్స్ అంటూ నిమ్మగడ్డ

అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ పేరుతో ఓ యాప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ యాప్‌పై అధికార వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cCrybR

Related Posts:

0 comments:

Post a Comment