ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆదాయం సమకూరే క్రికెట్ టోర్నీగా పేరుపొందిన ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా గతేడాది బయటి దేశం(యూఏఈ)లో టోర్నీని నిర్వహించిన బీసీసీఐ.. ఈసారి ఐపీఎల్ 2021ని ఇండియాలోనే నిర్వహిస్తున్నప్పటికీ కేవలం ఆరు నగరాలకే మ్యాచ్ లను పరిమితం చేసినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b15tCx
Sunday, February 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment