హైదరాబాద్: గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు దేశానికి చాలా అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కుస్తీ, కర్రసాము వంటి దేశీయ యుద్ధ విద్యలను ప్రోత్సహించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని చెప్పారు. అవినీతిపై పోరాటం చేయడానికి శారీరక దారుఢ్యం కూడా చాలా అవసరమని స్పష్టం చేశారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేనప్పుడే రౌడీలు, అవినీతిపరులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NJZRUc
Sunday, February 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment