అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,445 నమూనాలను పరీక్షించగా 95 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3auYD6L
Wednesday, February 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment