వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో 70 రోజులుగా రైతులు నిరసనలు చేస్తుండటం, ఆందోళనలను అణిచేసే క్రమంలో కేంద్రం బలప్రయోగానికి పాల్పడటం, ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం తదితర అంశాలిప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యాయి. ఢిల్లీ శివారుల్లో జరుగుతోన్న రైతుల నిరసనలపై వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సెలబ్రిటీలు వరుస ట్వీట్లు చేయడం, భాతర ప్రభుత్వం హెచ్చరించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MRoA8w
Wednesday, February 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment