వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలను తప్పుదోవ పట్టించేలా, ఉద్యమంలో హింసను ప్రేరేపించేలా వ్యవహరించిన ట్విటర్ హ్యాండిల్స్ పై చర్యల విషయంలో ట్విటర్ సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. వివాదాస్పద ట్విటర్ ఖాతాలు, పోస్టులపై ప్రభుత్వం ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై పార్లమెంట్, సుప్రీంకోర్టుల్లో సైతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/375S8Gs
కేంద్రం దెబ్బకు దిగొచ్చిన ట్విటర్ -97 శాతం ఖాతాలు, పోస్టులపై చర్యలు
Related Posts:
బీహార్ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు... 10 స్థానాల్లో ఉద్దేశపూర్వకంగా... తేజస్వి సంచలన ఆరోపణలు...బీహార్లో హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరికి ఎవరిని విజేతగా నిలుపుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గంట గంటకు ట్రెండ్ మారిపోతుండటంతో..… Read More
నితీశ్ శివసేనకు థ్యాంక్స్ చెప్పాలి... బీజేపీ మహారాష్ట్ర దెబ్బ మరువదు... సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ చతికిలపడటంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీహ… Read More
బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షుడిగా ఉన్న ‘ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' సంచలనం సృష్టి… Read More
IPL 2020 Finals:దుమ్మురేపిన రిషబ్, శ్రేయాస్.. సరికొత్త రికార్డు..!ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్లో హాఫ్ సెంచరీలతో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సి… Read More
IPL 2020: 200 మ్యాచులు ఆడి రికార్డ్ సృష్టించిన రోహిత్.. ధోనీ తర్వాత..!ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. హిట్ మ్యాన్క… Read More
0 comments:
Post a Comment