Friday, February 5, 2021

నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్టుందన్న రోజా .. ఏకగ్రీవాలు వద్దనటానికి మీరెవరు ? వైసీపీ నేతల ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రభుత్వానికి కౌంటర్ వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్, నిమ్మగడ్డ కు షాక్ లిస్తూ జగన్ సర్కార్ ఎన్నికల రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి. తాజాగా అత్యధిక ఏకగ్రీవాలు జరిగిన జిల్లాలపై సంచలన నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఏకగ్రీవాలపై వివరణాత్మకంగా నివేదికలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Omhfe

Related Posts:

0 comments:

Post a Comment