న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు కొత్తగా పుట్టుకొస్తోన్నాయి. ఈ మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో భయానకంగా విస్తరిస్తోంది. వరుసగా రెండురోజుల్లో 12 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసకోవచ్చు. దీన్ని నియంత్రించడంలో భాగంగా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ను విధించింది. అర్ధరాత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ui4XaG
నిర్లక్ష్యానికి తగిన మూల్యం?: కరోనా కేసుల పెరుగుదల..ఆందోళనకరంగా: లాక్డౌన్ తప్పదా?
Related Posts:
తొలిదశ పంచాయతీ పోరు రేపే: నవ్యాంధ్రలో ఫస్ట్టైమ్: ప్రత్యేకతలెన్నో: పోలింగ్ కేంద్రాల వివరాలివేఅమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కాబోతోంది. సుదీర్ఘ విరామం తరువాత స్థానిక స… Read More
ఏపీలో కొత్తగా వందలోపే కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. వరుసగా మూడో రోజు కూడా ఏపీలో వందలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముంద… Read More
Party flag: చిన్నమ్మ మీద చిందులు వేసిన కుష్బు, మేడమ్ కు సీన్ లేదు, వాళ్లు మా ఫ్రెండ్స్ !చెన్నై/ బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రధాన అనుచరిలాలిగా, అమ్మ నెచ్చలిగా ఓ వెలుగు వెలిగి అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చ… Read More
ఉత్తరాఖండ్ జలప్రళయం -సొరంగంలో చిక్కుకున్న 16 మందిని కాపాడిన ఐటీబీపీఉత్తరాఖండ్లో.. సముద్రమట్టానికి 7,108అడుగుల ఎత్తువరకు విస్తరించి ఉన్న నందాదేవి హిమానినదం(మంచు పర్వతం లేదా గ్లేసియర్) ఒక్కసారిగా బద్దలుకావడం, మంచు చరియ… Read More
Twitter India పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ రాజీనామా -రైతుల ఉద్యమంపై ట్వీట్ల రచ్చే కారణమా?ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థకు సంబంధించి భారత్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తోన్న ఉద్యమం… Read More
0 comments:
Post a Comment