తిరువనంతపురం: ఇటీవల ప్రకటించినట్లుగానే మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ గురువారం అధికారికగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ 88 ఏళ్ల మెట్రోమ్యాన్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశమనే చెప్పవచ్చు. సీఎం పదవి చేపట్టేందుకు నేను రెడీ, మోడీపై విమర్శలు ఫ్యాషనే: ‘మెట్రో మ్యాన్' శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sxVlHp
బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్: లవ్ జిహాద్, బీఫ్ వ్యాఖ్యలపై ఫిర్యాదులు
Related Posts:
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్- ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలంటే...ఏపీలో వైసీపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రైవేటు చేతుల్లో ఉన్న మద్యం దుకాణాల స్వాధీనంతో పా… Read More
బొగ్గు కుంభకోణం : చిన్న హోటల్తో మొదలై... దిగ్గజ నేతగా ఎదిగి... అంతలోనే అనూహ్య పతనం...బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్కి ఢిల్లీ సీబీఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష,రూ.10లక్షలు జరిమానా విధించింది.… Read More
ముగిసిన మొదటి దశ ప్రచారం-71 సీట్లకు 28న పోలింగ్-2.14కోట్ల ఓటర్లు-1066 అభ్యర్థులు-పూర్తి లెక్కలివే..ఉత్తరాదిలో ఇప్పటిదాకా బీజేపీ సొంతగా గెలవలేని ఏకైక రాష్ట్రం బీహార్. ఈసారి కూడా సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోనే జేడీయూతో కలిసి బీజేపీ బరిలోకి దిగింది. అ… Read More
ఏపీలో మావోల అలజడి ...ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మందుపాతర పేల్చిన మావోయిస్టులుమావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారన్న సమాచారంతో పాటు, పెద్ద ఎత్తున మిలిటరీ దాడులు చేస్తారన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట… Read More
ఏపీలో కనిష్ట స్ధాయికి కరోనా కేసులు- 24 గంటల్లో 1901 మాత్రమే...ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గుతున్నట్లు రోజువారీ నివేదికలు స్పష్టం చేస్తుండగా.. ఇప్పుడు తాజాగా ఆ… Read More
0 comments:
Post a Comment