న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లులకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య శుక్రవారం దేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం కనిపిస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలు కూడా ఈ బంద్కు సంఘీభావం తెలిపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37P1VRN
Thursday, February 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment