న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లులకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య శుక్రవారం దేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం కనిపిస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలు కూడా ఈ బంద్కు సంఘీభావం తెలిపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37P1VRN
భారత్ బంద్: జీఎస్టీ, పెట్రో ధరలకు నిరసనగా 40వేల వ్యాపార సంఘాలు, రైతు సంఘాల మద్దతు
Related Posts:
ప్రధానిగా మోడీ, సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం.. శుభాకాంక్షలు, సూచనలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండిమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ జరగనున్న ఈ కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరు కానున్నారు. సాయంత్రం 7గంటలకు రా… Read More
వైఎస్ జగన్ ప్రమాణం! ఆ రకంగా చరిత్రలో నిలిచిపోనున్న విజయవాడ!విజయవాడ: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో.. రాష్ట్రంలో నూతన శకం ఆరంభం క… Read More
చంద్రబాబు కీలక నిర్ణయం: 'డిప్లొమాటిక్ పాస్పోర్ట్' అప్పగింత! ఎందుకంటే..ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికల ఫలితాలతో డీలా పడిన పార్టీ నేతలకు ధైర్యం చెబుతున్న చంద్రబాబు త… Read More
అత్తమీద కోపం దుత్త మీద అన్నట్లు కాంగ్రెస్ నిర్ణయం.. నెల రోజుల పాటు మీడియా చర్చలకు దూరం..ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోతుంది. ఫలితాల అనంతరం పరిణామాలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక … Read More
చంద్రబాబు ఓటమిపై ఆవేదనలో అభిమానులు .. ఓదారుస్తున్న చంద్రబాబుఏపీ మాజీ సీఎం చంద్రబాబు పేదలకు, మహిళలకు , అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారు. ఆ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్మారు. ఆడబిడ్డలు ఆదరిస్త… Read More
0 comments:
Post a Comment