శ్రీనగర్ : కశ్మీర్లో పరిస్థితి సద్దుమణగలేదు. విపక్ష నేతలంతా ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ... సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రయత్నించి చతికిలబడ్డారు. ఆయనను విమానాశ్రయంలోనే అధికారులు అడ్డగించారు. పార్టీ ఆఫీసుకు వెళ్లానని చెప్పినా .. వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30jUmgj
Tuesday, August 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment