హైదరాబాద్: నగర శివారు నార్సింగి పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. 2017 నాటి ఈ కేసులో దోషి దినేష్ కుమార్కు ఉరిశిక్ష విధిస్తూ తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. రూ. 1000 జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నార్సింగి పరిధిలో 2017
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aaa7Oh
Tuesday, February 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment