Tuesday, February 9, 2021

ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య: దోషికి ఉరిశిక్ష విధించిన సైబరాబాద్ కోర్టు

హైదరాబాద్: నగర శివారు నార్సింగి పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. 2017 నాటి ఈ కేసులో దోషి దినేష్ కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. రూ. 1000 జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నార్సింగి పరిధిలో 2017

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aaa7Oh

Related Posts:

0 comments:

Post a Comment