Tuesday, February 9, 2021

షర్మిల ఎంట్రీ -మధ్యంతర ఎన్నికలు -కేవీపీ ద్వారా కేసీఆర్ ప్లాన్ -చంద్రబాబులా కేటీఆర్: బీజేపీ

దివంగత వైఎససార్ తనయ, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోందన్న వార్త తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ లో షర్మిల సోమవారం నల్గొండ జిల్లా వైఎస్సార్ అభిమానులతో భేటీ అయ్యారు. తెలంగాణ గడ్డపై తన ఎంట్రీ వెనకున్న లక్ష్యాన్ని మీడియాకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OePZlg

0 comments:

Post a Comment