అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ఫలితాలు వెలవడుతున్నాయి. మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు పోలింగ్ ముగిసింది. 4గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం వైఎస్సార్సీపీ -1383 టీడీపీ -293 బీజేపీ-జనసేన - 6 ఇతరులు- 22 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b5bYDh
Tuesday, February 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment