అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ఫలితాలు వెలవడుతున్నాయి. మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు పోలింగ్ ముగిసింది. 4గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం వైఎస్సార్సీపీ -1383 టీడీపీ -293 బీజేపీ-జనసేన - 6 ఇతరులు- 22 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b5bYDh
ఏపీ పంచాయతీ తొలిదశ ఎన్నికల ఫలితాలు: జగన్ పార్టీ మద్దతుదారులదే హవా, డీలాపడ్డ టీడీపీ
Related Posts:
మొండిగా ఉండొద్దంటే జగన్ వినడు.!మొండిగా ఉండాలంటే బాబు వినడు.!మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి జేసీ.!అమరావతి/హైదరాబాద్ : కొందరు రాజకీయ నేతలు ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది. మరికొంత మంది నాయకులు సంచలనాల కోసమే మాట్లాడుతుంటారు. ఇందులో మొదటి సందర్బానిక… Read More
Lockdown: మే 31 కర్ఫ్యూ ఎత్తివేత, సండే సందడి, మటన్, మందు, చిందులు, నో రూల్స్, ఓకే !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ 4.0 అమలులో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపుల… Read More
ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా .. టీడీపీ నేతలకు అవంతి శ్రీనివాస్ సవాల్వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు ఉన్నారు. ఇక ఈ సం… Read More
జగన్ ఏడాది పాలన- టీడీపీకి ఓ పీడకల - వరుస షాకులతో నాలుగుదశాబ్దాల పార్టీ కుదేలైందిలా...ఏపీలో గతేడాది కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాది పాలన ఆ పార్టీ నేతలకు ఏమాత్రం సంతృప్తి నిచ్చి… Read More
లోకేష్ బరువు తగ్గటానికి రీజన్ చెప్పిన రోజా.. టీడీపీని జూమ్ చేసి చూడాలంటూ సెటైర్లుతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ పై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి సెటైర్లు వేస్తున్నారు. తెలుగు దేశం పార… Read More
0 comments:
Post a Comment