న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా ముందడుగు వేశాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బలగాలను ఉపసంహరించుకున్నట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. తూర్పు లడఖ్లోని ప్యాంగ్యాంగ్ సరస్సు నుంచి చైనా, భారత్ బలగాల ఉపసంహరణ బుధవారం నుంచి ప్రారంభమైనట్లు డ్రాగన్ దేశ రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ యూ కియాన్ తెలిపారు. కాగా, ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cYzAvB
బోర్డర్ స్టాండఫ్: ప్యాంగ్యాంగ్ త్సో లేక్ నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణ మొదలు
Related Posts:
రోజా పై టిడిపి అభ్యర్ది ఎవరు : అసెంబ్లీలో కాలు పెట్టకూడదు : చంద్రబాబు నిర్ణయం..!వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ను ఈ సారి ఎలాగైనా ఓడించాలి. ఇది టిడిపి లక్ష్యం. పార్టీ కంటే అధినేత చంద్రబాబు.. లోకే ష్ పట్టుదలతో ఉన్నారు. దీని కోసం ఇప్ప… Read More
ఇక కేబీఆర్ పార్క్ లో ఉరుకుడు బంద్..! ఓన్లీ వాకింగ్..!!హైదరాబాద్ : ఇక నగర యువతకు ఎంతో ఇష్టమైన కేబీఆర్ పార్క్ లో పరుగులు తీయాలనుకుంటే కుదరదు. పరుగులు తీసి కొవ్వు కరించుకోవాలన్నా, జాగింగ్ చేసి బ… Read More
జగన్ ఎఫెక్ట్ : ఏపికి కొత్త డిజిపి..! : ఎన్నికల సంఘం కసరత్తు ..!ఏపికి కొత్త డిజిపి రానున్నారా. ఎన్నికల షెడ్యూల్ రాగానే డిజిపిని మార్చాలని ఎన్నికల సంఘం దృష్టి పెట్టినట్లు విశ్వ స నీయ సమాచారం. ఇప్పటికే ఏపి లో డ… Read More
దూరదర్శన్ స్టేషన్ ఐడీ మ్యూజిక్ కు స్టెప్పులు.. బ్రేక్ డ్యాన్స్ అదుర్స్ (వీడియో)ఢిల్లీ : రకరకాల డ్యాన్సులు చూసి ఉంటాము. క్లాసికల్, వెస్ట్రన్, బెల్లీ, హిప్ హప్.. ఇలా ఎన్నోరకాల నృత్యాలు మనకు కనువిందు చేశాయి. ఇటీవల దూరదర్శన్ స్టేషన్ … Read More
నన్ను జగన్ను కలుపుతారా, డేటాచోరీపై ఆటలు ఆపండి: కేసీఆర్-బాబులపై పవన్ కీలక వ్యాఖ్యలునరసారావుపేట: రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా చోరీ రాజకీయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిప్పులు చెరిగారు. టీడీపీ ఏపీ ప్రజల డేటాను దొంగతనం… Read More
0 comments:
Post a Comment