Wednesday, February 10, 2021

అడ్డంగా దొరికిన జగన్ -పోస్కోతో డీల్ బయటపెట్టిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా, దేశంలోనే పేరెన్నిక గల ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగుతోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు చేతికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లాంట్‌ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితితోకలిసి దాదాపు అన్ని పార్టీల నాయకులు గడిచిన వారం రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రైవేటీకరణను నిలిపేయాలంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pbBVWB

Related Posts:

0 comments:

Post a Comment