అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదువుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత వారం రోజులుగా 100 లోపే కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, 50 కరోనా కేసులే నమోదు కావడం గమనార్హం. నెల్లూరులో కరోనాతో ఒకరు మృతి చెందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aRpBpf
ఏపీలో భారీగా తగ్గిన కరో కేసులు: కొత్తగా 50, ఆ రెండు జిల్లాల్లో ‘0’, 845 యాక్టివ్
Related Posts:
టీడీపీకి ఇద్దరు మాజీ మంత్రుల గుడ్ బై!! బుజ్జగిస్తున్న చంద్రబాబు: వారి చూపు ఎటువైపు..!!టీడీపీలో మరో సారి కాపు కాక మొదలైంది. కీలక కాపు నేతలు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. మాజీ మంత్రులు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. అయితే వారిని చంద… Read More
ఇంజనీరింగ్ చదివే కూతురు వీడియోలు తీసి లైంగిక వేధింపులు, తండ్రికి 10 ఏళ్లు జైలు !బెంగళూరు: ఇంజనీరింగ్ చదివే కన్న కూతురు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి లైంగికంగా వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్యకు కారణం అయిన కసాయి తండ్రికి న… Read More
పోటాపోటీగా వైసీపీ, టీడీపీ బాధితుల సమావేశాలు.. పల్నాడులో టెన్షన్ .. పోలీసులు అలర్ట్ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా కూడా పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. ఎన్నికల సమయంలో ఎలాంటి టెన్షన్ వాతావరణం ఉందో, ఇప్పటికి ఏపీలో… Read More
ఆన్ లైన్ గేమింగ్ పిచ్చి ..తండ్రికే టోకరా వేసిన తొమ్మిదేళ్ళ బాలుడు .. ఏం చేశాడంటేమన దేశంలో సాంకేతికత అభివృద్ధి చెందినందుకు సంతోష పడాలో లేక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పెడదారి పడుతున్న చిన్నారుల పరిస్థితులు చూసి బా… Read More
ప్రగతిభవన్ వద్ద పద్మా దేవేందర్రెడ్డికి అవమానం..!! లోనికి వెళ్లేందుకు అనుమతించని సెక్యూరిటీ ...హైదరాబాద్ : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి ప్రగతి భవన్లో అవమానం జరిగింది. ఇవాళ గవర్నర్ నరసింహన్కు వీడ్కోలు ఉన్నందున ప్రగతి భవన్లోకి … Read More
0 comments:
Post a Comment