అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదువుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత వారం రోజులుగా 100 లోపే కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, 50 కరోనా కేసులే నమోదు కావడం గమనార్హం. నెల్లూరులో కరోనాతో ఒకరు మృతి చెందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aRpBpf
Wednesday, February 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment