Sunday, March 3, 2019

అభినందన్‌ను కలిసిన రక్షణశాఖ మంత్రి...దేశం నిన్ను చూసి గర్వపడుతోందన్న నిర్మలాసీతారామన్

ఢిల్లీ: పాకిస్తాన్‌కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం ఢిల్లీ హాస్పిటల్‌లో ఉన్న అభినందన్‌ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జాతి యావత్తు తాను చూపిన ధైర్యాన్ని, పరాక్రమాన్ని, సంయమయంను చూసి గర్వపడుతోందని అభినందన్‌కు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XzVriY

Related Posts:

0 comments:

Post a Comment