తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి 19) తెల్లవారుజామున 3గంటల సమయంలో పెంచికల్పేట్లోని ఓ ఇంటి ఆవరణలోకి పులి ప్రవేశించింది. అక్కడే కట్టేసి వున్న ఎద్దుపై దాడికి పాల్పడింది. దీంతో అది గట్టిగా అరవడంతో ఇంటి యజమాని పోశయ్య ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచాడు. తలుపులు తీసుకుని బయటకు వచ్చి చూడగా...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pA4VHS
ఆసిఫాబాద్లో చిరుత కలకలం... జనావాసాల్లోకి దూరి పశువులపై దాడి... భయాందోళనలో ప్రజలు...
Related Posts:
పుట్టినరోజునాడే సీఎంకు వరుస పంచ్లు - డిప్యూటీ చేతిలో ‘స్టీరింగ్’ - ఆగ్రహంగా వీహెచ్పీ - మోదీ ఒక్కరేమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారంతో 60వ పడిలోకి ప్రవేశించారు. గతేడాది నవంబర్ లో అనూహ్య పరిణామాల మధ్య రాష్ట్ర సారధిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.… Read More
ఆగని అమరావతి ఆందోళనలు- తేలని రాజధాని బిల్లులు- మరింత కాలం ప్రతిష్టంభన...ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన సీఆర్డీయే, వికేంద్రీకరణ బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిపై గవర్నర్ న్యాయసలహా కోరడంతో ఈ ప్రక్రియ ఆ… Read More
Coronavirus: నటి వనితకు వణుకు, బెయిల్ పై వచ్చిన ఆమె మాయం, కరోనా పాజిటివ్, శాపనార్తాలు !చెన్నై/ మదురై: మూడో పెళ్లి చేసుకుని నిత్యం ఏదో ఒక విషయంలో వివాదాలు రేకెత్తించి వార్తల్లో ఉంటున్న బహుబాష నటి వనిత విజయ్ కుమార్ కు ఇప్పుడు వణుకు పుట్టిం… Read More
దూకుడు పెంచిన రఘురామ- మౌనంగా వైసీపీ- కారణాలివేనా ?వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా కత్తులు దూస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. ప్రతీ విషయానికీ ప్రభుత్వంతో… Read More
మొద్దు శ్రీను హంతకుడు మృతి... ఓ సాధారణ లారీ క్లీనర్.. అనూహ్యంగా క్రైమ్ వరల్డ్ లోకి...జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను హత్య కేసులో దోషి మల్లెల ఓం ప్రకాష్ అనారోగ్యంతో మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో విశాఖపట్నం కేజీహెచ్ … Read More
0 comments:
Post a Comment