Friday, February 19, 2021

ఢిల్లీ : ప్రతీ ఐదు గంటలకో రేప్,19 గంటలకో మర్డర్.. షాకింగ్ క్రైమ్ డేటా...

దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన నేరాలకు సంబంధించిన డేటా వెల్లడైంది. దీని ప్రకారం.. నగరంలో గతేడాది ప్రతీ ఐదు గంటలకు ఒక అత్యాచారం,ప్రతీ 19 గంటలకు ఒక హత్య,ప్రతీ 15 నిమిషాలకు ఒక చోరీ జరిగాయి. నిజానికి 2019తో పోలిస్తే 2020లో ఢిల్లీలో క్రైమ్ రేటు 16శాతం మేర తగ్గడం గమనార్హం. 2019లో ప్రతీ నాలుగు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k3VKyf

0 comments:

Post a Comment